నేరాల అదుపు కోసం పోలీసు వ్యవస్థలో సంస్కరణలు

-డ్రగ్స్‌, సైబర్‌ నేరాల నియంత్రణకు బహుముఖ వ్యూహాలు -డీజీపీ సీవీ ఆనంద్ అక్షరశక్తి, హనుమకొండ: తెలంగాణ రాష్ట్రంలో సవాల్‌గా మారిన డ్రగ్స్‌, సైబర్‌ నేరాల నియంత్రణకు పలు సంస్కరణలు చేపడుతున్నామని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా నిట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లాల పర్యటన చేస్తున్నానని సీవీ ఆనంద్ తెలిపారు. గతంలో వరంగల్ రూరల్ ఏసీపీగా పనిచేసిన తనకు ఈ ప్రాంతంతో ఎన్నో మంచి జ్ఞాపకాలు ఉన్నాయని గుర్తుచేసుకున్నారు....