అక్షరశక్తి మహబూబాబాద్: గిరి ప్రసాద్ నగర్ సిపిఎం పార్టీ శాఖ ఆధ్వర్యంలో కామ్రేడ్ అమరజీవి మారోజు మురళి చారి దశ దిన కర్మల సందర్భంగా వారి కుటుంబానికి ఒక కింటబియ్యం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ టౌన్ కార్యదర్శి వర్గ సభ్యులు రావుల రాజు శాఖ కార్యదర్శి భానుతు లింగన్న నల్ల మాస వెంకన్న బొమ్మెర నాగేష్ దండిగుమాకర్ వెంకటేష్ అరిగెల గణేష్ భూపతి సీతారాములు వీరన్న మల్లేష్ వినయ్ శేఖర్ శ్రీకాంత్ శేఖర్ అనిల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు