Saturday, July 27, 2024

రామ‌ప్ప ఆల‌యంలో రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ పూజ‌లు

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, ములుగు : కాంగ్రెస్ విజయ భేరీ యాత్రలో భాగంగా ములుగు జిల్లా వెంక‌టాపురం మండ‌లం పాలంపేట‌లోని రామప్ప దేవాలయంలో ఏఐసీసీ మాజీ అధ్యక్షులు, ఎంపీ రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఏఐసిసి తెలంగాణ ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే, ఏఐసిసి కార్యదర్శి వంశీ చంద్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే సీతక్క, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నాయకులు పూజ‌లు చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img