తెలంగాణ
* అందరి లక్ష్యం ప్రజలకు సేవ చెయ్యడమే * క్రైమ్ రేటు తగ్గించడానికి కృషి * మత్తు నియంత్రణలో సవాళ్లు ఉన్నాయి. * ఏఐతో స్మార్ట్ సేవలు * పనితోనే గుర్తింపు రావాలి * డిజిటల్ మీడియా ప్రతినిధులతో సీపీ ఎన్. శ్వేత అక్షరశక్తి, ప్రధాన ప్రతినిధి: వరంగల్ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. చారిత్రాత్మక నేపథ్యం...
తెలంగాణ
వార్త ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలి ప్రజాప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేయాలి సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని నమ్మొద్దు టీడీఎంయూ లోగో ఆవిష్కరణలో వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత అక్షరశక్తి, వరంగల్ : జర్నలిస్టులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ వాస్తవాలను నిర్ధారించుకున్న తర్వాతే వార్తలను ప్రజల ముందుకు తీసుకురావాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత...
తెలంగాణ
* ఒకరిద్దరి స్వలాభం కోసం కార్మికులను ఇబ్బంది పెట్టొద్దు * ట్రాన్స్మిషన్ డైరెక్టర్ చొరవ తీసుకోవాలి * సబ్స్టేషన్ల విభజనతో పెరిగిన పనిభారం * రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డిని కలిసిన కార్మికులు అక్షరశక్తి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలోని ట్రాన్స్కో సబ్స్టేషన్లను వరంగల్ సర్కిల్లోనే కొనసాగించాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఒకరిద్దరి స్వలాభం కోసం మహబూబాబాద్...
రాజకీయం
* విద్యార్థి దశ నుంచి రాజకీయాలు * న్యాయం కోసం కొట్లాటకు పోతే రౌడీ అన్నారు * ఉద్యమాల ఓనమాలతో చదువు ఆగింది * ఇంటర్ నుండి ఇంట్లో డబ్బులే అడగలేదు * పావలా ఇడ్లీ తిన్న...వెయ్యి రూపాయల ఇడ్లీ తిన్న * కాంగ్రెస్ పార్టీకి డ్రగ్ అడిక్ట్ లాగా అయ్యాను * వేరే కండువా...
రాజకీయం
* రాజకీయాల్లో ఆస్తులు అమ్ముకున్నా.. అక్రమంగా సంపాదించలేదు! * ఎన్టీఆర్తో తొలి పరిచయం నుంచి టీడీపీ ఆవిర్భావంలో కీలక పాత్ర * వర్ధన్నపేట నుంచి హ్యాట్రిక్.. వరంగల్ ఎంపీగా అనూహ్య విజయం * వైఎస్ మంత్రి పదవి ఆఫర్ చేసినా.. కాంగ్రెస్లోకి వెళ్లని దయాకర్రావు * కేసీఆర్తో సాన్నిహిత్యం.. 2018లో ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి...
తాజా వార్తలు
భూపాలపల్లి మైన్స్ ఏడీ ఇళ్లపై ఏసీబీ సోదాలు అక్షరశక్తి,భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీ బొజ్జ జయరాజు నివాసాలు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో ఈ తనిఖీలు...
తాజా వార్తలు
అక్షరశక్తి, గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఎపూర్ గ్రామంలో ఓ దివ్యాంగ యువతి ప్రమాదవశాత్తు చేతిబావిలో పడిపోగా.. అక్కడే ఉన్న కానిస్టేబుల్ దిలీప్ క్షణం కూడా ఆలోచించకుండా ఆమె ప్రాణాలను కాపాడేందుకు బావిలోకి దిగి సాహసోపేతంగా రక్షించారు. విధి నిర్వహణలోనే కాదు.. ఆపదలో ఉన్న ఓ నిండు ప్రాణానికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు....
రాజకీయం
*రాజకీయాలు పూలపాన్పు కాదు *వ్యాపారం రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చింది *పరకాల ప్రతీ గడప సమస్యలు తెలుసు *ప్రజలు, కార్యకర్తలే నా బలం *టెక్స్ట్ టైల్ పార్కు తేవడం ఎమ్మెల్యే కంటే ఎక్కువ ఆనందం ఇచ్చింది. *కార్యకర్తల కోసం మళ్లీ ఎమ్మెల్యే అవుతా అక్షరశక్తి,ప్రధాన ప్రతినిధి: రాజకీయాల్లో పూల పాన్పు, ముళ్ళ బాట రెండూ ఉంటాయి. వ్యాపార...
తాజా వార్తలు
*అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ను అరెస్టు చేసిన దామెర పోలీసులు *సుమారు 1 కోటి 25లక్షల విలువగల 251 కిలోల గంజాయి, ఒక ద్విచక్ర వాహనం, 9వేల రూపాయల నగదు,ఒక సెల్ఫోన్ స్వాధీనం అక్షరశక్తి, హనుమకొండ క్రైమ్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యువతను మత్తు పదార్థాలకు బానిసలుగా మారకుండా, వారి బంగారు భవిష్యత్తును కాపాడటంతో పాటు,...
తెలంగాణ
- 2005 నుంచే గుడిసెల్లో ఉంటున్నారు - ఇప్పుడు ఖాళీ చేయించే ప్రయత్నం - కోర్టు వివాదం ఉన్నా.. కాంప్లెక్స్ నిర్మాణానికి ఎన్ఓసీ ఎలా ఇచ్చారు? - దొంగ పత్రాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేయత్నం - పేదల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుంది - మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అక్షరశక్తి, కాజీపేట : గ్రేటర్...
తెలంగాణ
* నేనే పార్టీకి కండువా.. కాంగ్రెస్ను వీడే ప్రసక్తే లేదు * పదవుల కోసం ఏనాడూ అడగలేదు.. పార్టీ కోసం పనిచేయడమే తెలుసు * మేయర్గా వరంగల్ అభివృద్ధికి రూ.178 కోట్ల నిధులు * ఓటమి తర్వాతే ప్రజలతో బంధం మరింత బలపడింది * మహిళా కాంగ్రెస్ను బలోపేతం చేసి ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యం...
తెలంగాణ
* ఉమ్మడి కుటుంబంలో విలువలతో పెరిగాను * మంచి వ్యాపారవేత్తగా ఎదగాలని అనుకున్నా.. * కార్యకర్తలు, యూనియన్లే నా బలం * కొందరికి రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది * మళ్లీ ఎమ్మెల్యే అవుతా * డిజిటల్ మీడియాతో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ చిట్చాట్ అక్షరశక్తి, ప్రధాన ప్రతినిధి: అన్నీ అనుకున్నట్టు జరగవు. తానొకటి...
తెలంగాణ
*ఆ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం *క్రమశిక్షణ కమిటీ నోటీసుపై కొండా సురేఖ వివరణ అక్షరశక్తి హైదరాబాద్: తన కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిగా చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి ఆమె తన వివరణను...
తెలంగాణ
రాష్ట్ర అధ్యక్షుడిగా ఆరెల్లి కిరణ్ కార్యదర్శిగా పల్లెబోయిన నాగరాజు కోశాధికారిగా పల్లె రవి వంశీ మోహన్ అక్షరశక్తి,హైదరాబాద్: తెలంగాణ డిజిటల్ మీడియా జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, వృత్తిపరమైన అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ డిజిటల్ మీడియా యూనియన్ (టీడీఎంయూ) నూతనంగా ఆవిర్భవించింది. యూనియన్కు రిజిస్ట్రేషన్ నంబర్ 468/2026గా నమోదైంది.టీడీఎంయూ రాష్ట్ర అధ్యక్షుడిగా అరెల్లి కిరణ్, రాష్ట్ర కార్యదర్శిగా...
తెలంగాణ
అక్షరశక్తి, గూడూరు : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. మండలంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులతో సభ్యత్వాలు నమోదు చేయించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ.. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని అన్నారు. సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి పిఆర్సి నివేదికను తక్షణమే...
తాజా వార్తలు
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి *కాకతీయ వైద్య కళాశాలలో ఘనంగా మెగా ప్లాంటేషన్ అక్షరశక్తి,వరంగల్:విద్యార్థులు ఒక్కొక్కరు ఒక మొక్కను దత్తత తీసుకొని సంరక్షించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం కాకతీయ వైద్య కళాశాల (కేఎంసి) వరంగల్ పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలో మెగా ప్లాంటేషన్...
తెలంగాణ
* ప్రజలు, కార్యకర్తలతో ఉండడమే ఇష్టం * పరకాలలో పార్టీ బలోపేతానికి కృషి చేశా * డీసీసీ అధ్యక్షునిగా రాహుల్ గాంధీ ఆలోచనలతో ప్రయాణం * కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవి సొంతం చేసుకుంటుంది * వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా * హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి * డిజిటల్ మీడియా...
Uncategorized
మహబూబాబాద్ లో సోమవారం రాత్రి డిప్యూటీ తహసిల్దార్ డోలి సంధ్య (28) తమ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందగానే ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు. సంధ్య ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
సోషల్ జస్టిస్ చేసింది కేసీఆర్నే: *దాస్యం వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి అక్షరశక్తి,హనుమకొండ: తెలంగాణే శ్వాసగా, ధ్యాసగా ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించిన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసినదే అసలైన సోషల్ జస్టిస్ అని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. సోమవారం హనుమకొండలోని బీఆర్ఎస్...
తాజా వార్తలు
రేవూరి రాజకీయం...! *ఎమ్మెల్యే నయా రాజకీయ నీతి? అక్షరశక్తి,పరకాల: పరకాలలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సభకు హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామిరెడ్డిని ఆహ్వానించకపోవడం కాంగ్రెస్ పార్టీలో తాజా చర్చకు దారి తీస్తున్నది. పరకాలలో కాంగ్రెస్ కేడర్ బలంగా ఉండడానికి ఇనగాల చేసిన కృషిని తగ్గించే ప్రయత్నాలకు స్థానిక ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నాడా? భవిష్యత్ రాజకీయాలకు ఆయనను...