Monday, September 16, 2024

సూదిని జైపాల్ రెడ్డి నివాళులు అర్పించిన ఎంపీ బలరాం నాయక్

Must Read

అక్ష‌రశ‌క్తి డెస్క్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ సాధనలో కీలక భూమిక పోషించిన నాయకుడు, అజాత శత్రువు, ఉత్తమ పార్లమెంటేరియన్ స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారి సమాధి వద్ద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ పోరిక బలరాం నాయక్ గారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img