Saturday, September 7, 2024

acb

ఏసీబీకి చిక్కిన ఇరిగేష‌న్ ఏఈ

అక్షరశక్తి, హ‌న్మ‌కొండ‌ క్రైమ్ : హనుమకొండలోని నక్కలగుట్ట ఎస్బిఐ బ్యాంకు ప్రాంతంలో రూ.6వేలు లంచం తీసుకుంటుండగా ఇరిగేషన్ ఏఈ గూగులోత్ గోపాల్ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. పాలకుర్తి మండలం గుడికుంటతండా గ్రామ మాజీ ఎంపీటీసీ బానోత్ యాకు గతంలో చేసిన వర్కులకు ఇరిగేషన్ ఏ ఈ గోపాల్ రూ.10వేలు డిమాండ్ చేసాడు. దీంతో బాధితుడు...

ఏసీబీ చిక్కిన మానుకోట‌ స‌బ్‌రిజిస్ట్రార్ త‌స్లీమా

అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : ఏసీబీ అధికారుల‌కు మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ త‌స్లీమా రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం నుంచి మ‌హ‌బూబాబాద్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో భూ రిజిస్ట్రేషన్ల‌ కోసం రూ. 19200 లంచం డిమాండ్ చేస్తూ ఆమె ప‌ట్టుబ‌డ్డారు. మరో లక్ష 78 వేల రూపాయలను డాక్యుమెంట్...

ఏసీబీకి చిక్కిన కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం: కాకతీయ యూనివర్సిటీలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఏఆర్ కిష్టయ్య ఏసీబీ వ‌ల‌కు చిక్కారు. రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విద్యార్థుల ట్యూషన్ ఫీజులు, ఇతర రుసుముల స్వీకరణలో జరిగిన రూ. 3 కోట్ల కుంభకోణంపై కమిటీ విచారణ చేస్తున్న సయమంలోనే కేయూ వీసీ రమేష్...

వ్యవసాయ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు

అక్షరశక్తి వరంగల్: వ్యవసాయ అధికారి వీరునాయక్ ఇంట్లో( హన్మకొండ న్యూ శాయంపేట) ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఆయన భార్య కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రాధ బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ అధికారుల సోదాలతో ఒక్కసారిగా కలకలం రేపింది. ప్రస్తుతం వీరునాయక్ కరీంనగర్ జిల్లాలో డీడీ ఎఫ్టీసీగా...

ఏసీబీ వ‌ల‌లో ఐటీడీఏ ఏఈ, డీఈ

ఏటూరునాగారంలో క‌ల‌క‌లం అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : ఏటూరునాగారంలోని ఐటీడీఏ ఏఈ, డీఈలు ఏసీబీ వ‌ల‌కు చిక్కారు. ఏఈగా విధులు నిర్వ‌ర్తిస్తున్న హ‌బిద్‌ఖాన్‌, డీఈగా విధులు నిర్వ‌ర్తిస్తున్న న‌వీన్‌కుమార్‌లు రూ.50వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌ట్టారు. ఈ ఘ‌ట‌న శుక్ర‌వారం సాయంత్రం 6గంట‌ల సమ‌యంలో ఐటీడీఏ కార్యాల‌యంలో చోటుచేసుకుంది. మేడారం ఆల‌య కాంట్రాక్టు ప‌నులు చేసిన వారికి...

లంచం తీసుకుంటూ ఏసీబీకి ప‌ట్టుబ‌డిన మోడ‌ల్ స్కూల్ ప్రిన్సిపాల్‌

  జ‌న‌గామ జిల్లా న‌ర్మెట్ట మోడ‌ల్ స్కూల్‌లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వ‌హించారు. ఔట్ సోర్సింగ్ జాబ్ విష‌యంలో డబ్బులు వ‌సూలు చేస్తుండ‌గా ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డారు. స్కూల్ ప్రిన్సిపాల్ అనురాధ‌, లెక్చ‌ర‌ర్ మ‌ల్లేశ్ ఇద్ద‌రు క‌లిసి అటెండ‌ర్ రేణుక వద్ద రూ. 18 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారుల‌కు దొరికారు. వీరిద్ద‌రిపై...

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...
- Advertisement -spot_img