Saturday, September 7, 2024

Aravind kejriwal

ఆప్ వైపు జ‌నం చూపు..

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో పెరుగుతున్న ఆద‌ర‌ణ‌ పార్టీలో చేరుతున్న విద్యావంతులు, యువ‌కులు అవినీతి ర‌హిత పాల‌న కోసం ఆప్‌ను ఆద‌రించండి పార్టీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి తాళ్ల‌ప‌ల్లి సురేష్‌ అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : తెలంగాణ‌లో ఆమ్ ఆద్మీ పార్టీ క్ర‌మంగా విస్త‌రించే దిశ‌గా అడుగులు వేస్తోంది. రోజురోజుకూ త‌న ఉనికి పెంచుకుంటూ ముందుకుసాగుతోంది. ఇప్ప‌టికే...

సీఎం అభ్య‌ర్థిని ఎంపిక చేసేది ప్ర‌జ‌లే..

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్నారు. పార్టీ త‌రుపున ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిని ఎంపిక చేసే అవ‌కాశం ప్ర‌జ‌ల‌కే ఇస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు ప్రజలు అభ్యర్థిని ఎంచుకోవడానికి ఓ ఫోన్ నంబర్‌ను 70748 70748 ప్రారంభించారు. అనంతరం కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.....

పంజాబ్‌లో కేజ్రీవాల్ ప్ర‌చారం

పంజాబ్‌: పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ఎన్నిక‌ల ప్ర‌చారం మొద‌లు పెట్టారు. మొహాలి జిల్లా ఖారార్ నియోజ‌క‌వ‌ర్గంలో బుధ‌వారం ఇంటింటి ప్ర‌చారం చేశారు. ఈ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించాల‌ని ఓట‌ర్ల‌ను అభ్య‌ర్థించారు.

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...
- Advertisement -spot_img