- టికెట్ రేసులో టీ కృష్ణప్రసాద్ ఐపీఎస్
- హైదరాబాద్కు గుర్తింపు తీసుకురావడంలో కీలక భూమిక
- రాష్ట్ర అధికార ప్రతినిధిగా పార్టీలో చురుకైన పాత్ర
- వరంగల్తో విడదీయలేని అనుబంధం
- ఇక్కడి ఆర్ఈసీ(నిట్)లో బీటెక్ పూర్తి
- వరంగల్ డీఐజీగానూ బాధ్యతలు
- కేపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో సేవా కార్యక్రమాలు
- అన్నివర్గాల ప్రజలతో సత్సంబంధాలు
- ఈ నేపథ్యంలోనే...
కేంద్ర హోంమంత్రి అమిత్ షా..
వరంగల్ లో సకల జనుల విజయ సంకల్ప సభ
వేలాదిగా తరలవచ్చిన పార్టీ శ్రేణులు..
అక్షరశక్తి, వరంగల్: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ లో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప...
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కాళీ ప్రసాద్
పరకాలలో కాషాయ జెండా ఎగురవేస్తామంటూ ధీమా
అక్షరశక్తి, పరకాల టౌన్ : పరకాల నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుండి బీజేపీలోకి చేరికల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా గురువారం నడికూడ మండలం నార్లాపూర్, పులిగిల్ల, దామెర మండలం కోగిలవాయి,...
నియోజకవర్గంలో అభ్యర్థి కాళీ ప్రసాద్కు పెరుగుతున్న మద్దతు
ఉన్నత విద్యావంతుడిగా, ప్రముఖ వైద్యుడిగా గుర్తింపు
బీసీ అభ్యర్థి కావడంతో సానుకూల వాతావరణం
పరకాలపై ఈటల రాజేందర్ స్పెషల్ ఫోకస్..!
నియోజకవర్గంపై హుజురాబాద్ ఎఫెక్ట్ !
అక్షరశక్తి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మొత్తం 12 అసెంబ్లీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి బలమైన నియోజకవర్గంగా...
అక్షశక్తి, హన్మకొండ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ స్థానానికి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రావు పద్మ నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం హనుమకొండలోని ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ఎల్ రమేష్ కు నామినేషన్ పత్రాన్ని అందజేశారు. రావు పద్మ వెంట మాజీ ఎమ్మెల్యే మర్తినేని ధర్మారావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు కొలను సంతోష్...
అక్షరశక్తి, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీకి మరో భారీ షాక్ తగిలింది. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. శంషాబాద్లోని నోవాటెల్ హోటల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ సమక్షంలో వివేక్ ఆయన కుమారుడు వంశీ పార్టీ కండువా కప్పుకున్నారు....