Saturday, July 27, 2024

Civil Supplies Department -Telangana

మోడల్ స్కూల్‌లో దొడ్డు బియ్యంతో భోజనం

తీవ్ర ఇబ్బందుల్లో విద్యార్థులు ప్రిన్సిపాల్‌, ఎంఈవో, గోదాం ఇన్‌చార్జిల పొంత‌న‌లేని స‌మాధానాలు అక్షరశక్తి, మహబూబాబాద్ : ప్ర‌భుత్వ హాస్ట‌ళ్లు, స్కూళ్ల‌లో విద్యార్థుల‌కు స‌న్న‌బియ్యంతో భోజ‌నం అందిస్తున్నామ‌ని ఓ వైపు రాష్ట్ర ప్ర‌భుత్వం గొప్ప‌గా చెబుతోంది. కానీ.. క్షేత్ర‌స్థాయిలో మాత్రం కొన్నిచోట్ల భిన్న‌మైన ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. స‌న్న‌బియ్యం స్థానంలో దొడ్డు బియ్యం ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. అందులోనూ...

Latest News

ఘ‌నంగా సీత‌క్క కుమారుడి జ‌న్మ‌దిన వేడుక‌లు

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: సీతక్క ముద్దుల కుమారుడు ధనసరి సూర్య జన్మదిన వేడుకలను కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద అంగరంగ వైభవంగా అన్ని విద్యార్థి సంఘాల...
- Advertisement -spot_img