అక్షరశక్తి కాజీపేట : ఏళ్ల తరబడి తీరని సమస్యగా మారిన ఉపాధ్యాయుల పదోన్నతులను కల్పించి.. ఈనెల రెండవ తేదీన రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ప్రమోటీ టీచర్స్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానుండడం పట్ల బీసీటియు హర్షం వ్యక్తం చేస్తుందని ఆ యూనియన్ అధ్యక్షుడు పెరుమాండ్ల సాంబమూర్తి తెలిపారు. ఈ మేరకు గురువారం...