Saturday, September 7, 2024

dyfi

గూడు కోసం పోరుబాట‌

సీపీఐ, సీపీఎం పార్టీల ఆధ్వ‌ర్యంలో భూపోరాటాలు గ్రేట‌ర్ వ‌రంగ‌ల్‌లోని ప్ర‌భుత్వ భూముల్లో ఎర్రజెండాలు వంద‌లాది ఎక‌రాల్లో వెలుస్తున్న వేలాది గుడిసెలు పేద‌ల‌కు అండ‌గా వామ‌ప‌క్ష పార్టీల నేత‌లు ఇండ్ల స్థ‌లాలు సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా అడుగులు కేసుల న‌మోద‌వుతున్నా భ‌య‌ప‌డ‌ని వైనం.. అనేక ఉద్య‌మాల‌కు ఊపిరూలూదిన ఓరుగ‌ల్లు గ‌డ్డమీద గూడు కోసం పేద‌లు పోరుబాట ప‌డుతున్నారు....

గుడిసెల జాతర

ప్ర‌భుత్వ భూముల్లో ఎర్ర‌జెండా.. జక్కలొద్ది, బెస్తం చెరువుల్లో వెలిసిన పదివేల గుడిసెలు 60 ఎకరాల‌ను చ‌దును చేసిన 25 వేల మంది పేద‌లు అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు : ఖిలా వరంగల్ మండలంలోని జక్కలొద్ది, బెస్తం చెరువు ప్రభుత్వ భూముల్లో గుడిసెల జాతర షురూ అయ్యింది. ఈ రెండు ప్రాంతాల్లోని 60 ఎకరాల్లో ఇండ్లు...

హనుమకొండ జిల్లా జాక్ ఆధ్వర్యంలో ఘ‌నంగా మేడే ..

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : హనుమకొండ జిల్లా జాక్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డేను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈసందర్భంగా తెలంగాణతల్లి విగ్రహం, ఛత్రపతి శివాజీ మార్గ్, మర్కజీ జంక్షన్ వద్ద హనుమకొండ జిల్లా జేఏసీ కార్మిక నాయకుడు తాడిశెట్టి కుమారస్వామి, జూకంటి రవీందర్, నలుబొల అమరేందర్ ఎర్ర జెండాని ఎగురవేశారు. అనంత‌రం హనుమకొండ జిల్లా...

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...
- Advertisement -spot_img