Friday, July 26, 2024

fire

అగ్ని ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ కార్మికుడు మృతి

అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి : జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా గ‌ణ‌పురం మండ‌లంలోని కాకతీయ థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రంలో సోమ‌వారం ప్ర‌మాదం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో ఒక‌రు మృతి చెందిన‌ట్టు అధికారులు తెలిపారు. ప్ర‌మాదంలో తీవ్ర గాయాలైన ఆర్టిజ‌న్ కార్మికుడు కేతిరి వీర‌స్వామి హైద‌రాబాద్‌ లోని  య‌శోద ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ బుధ‌వారం మృతి...

Latest News

ఘ‌నంగా సీత‌క్క కుమారుడి జ‌న్మ‌దిన వేడుక‌లు

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: సీతక్క ముద్దుల కుమారుడు ధనసరి సూర్య జన్మదిన వేడుకలను కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద అంగరంగ వైభవంగా అన్ని విద్యార్థి సంఘాల...
- Advertisement -spot_img