Saturday, September 7, 2024

Guduru

ఏజెన్సీ ప్రాంత జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి..

అక్షర శక్తి గూడూరు: ఏజెన్సీ ప్రాంత జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని టియుడ‌బ్ల్యాజె (ఐజెయు) గూడూరు మండల అధ్యక్షులు గుర్రపు యాకాంబ్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గూడూరు టియుడ‌బ్ల్యాజె (ఐజెయు) మండల కమిటీ ఆధ్వర్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తొలిత తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అమరవీరుల స్థూపం నుంచి...

టీయూడబ్ల్యూజే (ఐజెయు) నాయ‌కుల‌కు స‌న్మానం

అక్ష‌ర‌శ‌క్తి, గూడూరు : మ‌హ‌బూబ‌బాబాద్ జిల్లా గూడూరు మండ‌ల‌ టీయూడబ్ల్యూజే(ఐజెయు) అధ్యక్షుడిగా ఎన్నికైన‌ సీనియర్ జ‌ర్నలిస్టు గుర్రపు యాకాంబ్రం, కోశాధికారి కుందురు కర్ణకార్ రెడ్డిని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు బుడిగే సతీష్ శ‌నివారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి శాలువాతో సన్మానం చేసి, శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఈ క‌ష్టం ఎవ‌రికీ రావొద్దు…

అక్ష‌ర‌శ‌క్తి, గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పొనుగోడు గ్రామానికి చెందిన ముత్యం నర్సయ్య అనే రైతు తనకు ఉన్నటువంటి రెండెకరాల భూమిలో మొక్కజొన్న పంటను సాగు చేసుకుంటున్నాడు. మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలు, వడగండ్ల వానతో మొక్కజొన్న చేను నేలమట్టం అయింది. దీంతో ముత్యం నర్సయ్య-సోమక్క దంప‌తులు మొక్కజొన్న చేనులో...

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...
- Advertisement -spot_img