Sunday, September 8, 2024

harish rao

రాళ్ల‌కు త‌ల‌వంచిన తూటాలు

మానుకోట ఘ‌ట‌న‌కు నేటితో 13 ఏళ్లు ఆ రాయి.. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఓ మైలురాయి. ప్ర‌జ‌ల ఆత్మగౌరవానికి నిలువెత్తు సాక్ష్యం. సమైక్యవాదులకు శాశ్వత హెచ్చరిక. సీమాంధ్ర ధన దురహంకారానికి పెను సవాల్.. అధికార అ హంకారంతో తుపాకులకు పని చెప్పిన అప్పటి పాలకులకు మానుకోట రాళ్లు గ‌ట్టిగా సమాధానం చెప్పాయి. తుపాకీ తూటాలకు ఎదురొడ్డి...

క‌విత అరెస్ట్‌పై ఊహాగానాలు… సీఎం కేసీఆర్‌తో భేటీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దూకుడు పెంచారు. ఈ స్కామ్‌లో శుక్రవారం రాత్రి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు పంపారు. లిక్కర్ స్కాం వ్యవహారంలో కవిత వివరణ తీసుకునేందుకు సీబీఐ ఈ నోటీసు ఇచ్చింది. ఈనెల 6వ తేదీన ఉదయం...

వరంగల్‌ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : వరంగల్‌ జిల్లాలో ఈరోజు , రేపు మంత్రి హరీష్ రావు పర్యటించబోతున్నారు. పలు సమీక్షలు , శంకుస్థాపనలు , ప్రారభోత్సవాలు చేయనున్నారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రి ప్రారంభంతోపాటు, మరో 50 పడకల ఆయూష్‌ ఆసుపత్రి నిర్మాణం, డయాగ్నోస్టిక్‌ హబ్‌, 20 పడకల...

కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

 ధాన్యం కొనుగోలుపై రైతుల‌కు శుభ‌వార్త ? తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ నేడు శుభవార్త చెప్ప‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. రైతులంద‌రికీ ఊరట కలిగించేలా ధాన్యం కొనుగోళ్లపై కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. మంగళవారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో మంత్రివ‌ర్గ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ యాసంగిలో ధాన్యం కొనుగోలుపై నిర్ణయం తీసుకోనున్న‌ట్లు...

ఈ – హెల్త్ ప్రొఫైల్‌.. ప్రారంభం

ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన ప్ర‌భుత్వం ప్ర‌యోగాత్మ‌కంగా ములుగు, రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో అమ‌లు ములుగులో లాంఛ‌నంగా ప్రారంభించిన మంత్రి హ‌రీశ్‌రావు తొలి విడతగా రూ. 9 కోట్ల 16 లక్షల నిధులు అక్ష‌ర‌శ‌క్తి, ములుగు : ఆరోగ్య తెలంగాణే ల‌క్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌కానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రం‌లోని 18 ఏండ్లు...

హెల్త్‌సిటీగా వ‌రంగ‌ల్‌

ఓరుగ‌ల్లంటే సీఎం కేసీఆర్‌కు ప్ర‌త్యేక ప్రేమ‌ 215.35 ఎకరాల్లో హెల్త్‌సిటీ నిర్మించే యోచ‌న‌ ఉమ్మడి జిల్లాలో 2,900 పడకలు అందుబాటులోకి.. రాష్ట్ర వ్యాప్తంగా టి- డయాగ్నోస్టిక్ సెంటర్లు.. పీడియాట్రిక్ ఐసీయూ యూనిట్లు ఆరోగ్య తెలంగాణ‌గా తీర్చిదిద్దేందుకు కృషి ఆర్థిక‌, వైద్యారోగ్య‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావు వ‌రంగ‌ల్‌లో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌ పాల్గొన్న మంత్రులు...

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...
- Advertisement -spot_img