Saturday, July 27, 2024

MIrchi Farmers

మిర్చి రైతుల మండిపాటు

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్ ఏనుమాము వ్య‌వ‌సాయ మార్కెట్లో వ్యాపారుల మోసాల‌పై మిర్చిరైతులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తేజ‌ర‌కం మిర్చి రూ.17వేల ధ‌ర నిర్ణ‌యించి, కేవ‌లం రూ.14వేల‌కు మాత్ర‌మే కొనుగోలు చేయ‌డంపై మండిప‌డ్డారు. రైతులంద‌రూ మార్కోట్లో సోమ‌వారం ఉద‌యం ఆందోళ‌న‌కు దిగారు. మార్కెట్ గేట్ ముందు ధ‌ర్నా చేశారు. మిర్చి కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా...

Latest News

ఘ‌నంగా సీత‌క్క కుమారుడి జ‌న్మ‌దిన వేడుక‌లు

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: సీతక్క ముద్దుల కుమారుడు ధనసరి సూర్య జన్మదిన వేడుకలను కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద అంగరంగ వైభవంగా అన్ని విద్యార్థి సంఘాల...
- Advertisement -spot_img