Saturday, September 7, 2024

Telangana

స్వచ్ఛద‌నం-పచ్చదనం కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ

అక్ష‌ర‌శ‌క్తి డెస్క‌: స్వచ్ఛద‌నం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా సోమవారం గ్రేటర్ వరంగల్. మునిసిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం వద్ద ర్యాలీని రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మాత్యులు కొండా సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ ఎం పి డాక్టర్ కడియం కావ్య, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన...

కేటీఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా గొడుగులు పంపిణీ చేసిన రాకేష్‌రెడ్డి

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ జ‌న్మదినం సంద‌ర్భంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి వారి స్వగ్రామం వంగపహాడ్ గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో గొడుగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ... ప్రజా జీవితంలో నాయకుల పుట్టిన రోజు నలుగురికి ఉపయోగపడాలన్న...

ఎందుకీ వివ‌క్ష…?

అక్ష‌ర‌శ‌క్తి డెస్కు: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్, దేశ‌వ్యాప్తంగా చెర్చ‌నీయంశంగా మారింది. ద‌క్ష‌నాది రాష్ట్రాల పై కేంద్రం చిన్న చూపు చూస్తుంది అని తెలూస్తుంది. ద‌క్ష‌నాది రాష్ట్రాలుఅయిన తెలంగాణ‌, త‌మిళ‌నాడు, కేర‌శ‌, క‌ర్ణాట‌క‌, ల‌కు బ‌డ్జెట్ లో తీవ్ర అన్యాయంజ‌రిగింది. పొరుగు దేశాల‌పైన చుపిన ప్రేమ‌లో స‌గం...

రాష్ట్రానికి రావ‌ల‌సిన‌ బకాయిల‌ను తక్షణమే విడుదల చేయాలి- సీఎం. రేవంత్ రెడ్డి

  అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: ధాన్యం సేక‌ర‌ణ‌, బియ్యం స‌ర‌ఫ‌రాకు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం నుంచి రావ‌ల్సిన బ‌కాయిలు వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కేంద్ర ఆహార, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి జోషీ ప్ర‌ల్హాద్ కి ముఖ్య‌మంత్రి ఏ. రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. 2014-15 ఖ‌రీఫ్ కాలంలో అద‌న‌పు లెవీ సేక‌ర‌ణ‌కు సంబంధించి రూ. 1468.94 కోట్ల...

టెట్ ఫలితాలు వ‌చ్చేశాయ్‌.. డైరెక్ట్ లింక్ ఇదే.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్ చెక్ చేసుకోండి

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయు అర్హత పరీక్ష (TET) ఫలితాలు విడుదల అయ్యాయి. సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. పేపర్-1కు 2.26 లక్షల మంది అభ్యర్థులు, పేపర్- 2కు 1.90 లక్షల మంది హాజరయ్యారు. తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ కు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫ లితాలు చెక్‌...

బీసీ గ‌రుకులాల్లో చేరేందుకు ఈనెల‌ 22 చివ‌రి తేదీ

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ లో ఇంటర్ , డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఈ నెల 22వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి మల్లయ్య బట్టు చెప్పారు. బీసీ బాల బాలికల గురుకుల...

ఈ – హెల్త్ ప్రొఫైల్‌.. ప్రారంభం

ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన ప్ర‌భుత్వం ప్ర‌యోగాత్మ‌కంగా ములుగు, రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో అమ‌లు ములుగులో లాంఛ‌నంగా ప్రారంభించిన మంత్రి హ‌రీశ్‌రావు తొలి విడతగా రూ. 9 కోట్ల 16 లక్షల నిధులు అక్ష‌ర‌శ‌క్తి, ములుగు : ఆరోగ్య తెలంగాణే ల‌క్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌కానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రం‌లోని 18 ఏండ్లు...

జూన్‌లో తెలంగాణ ఎంసెట్‌..!

త్వరలో నోటిఫికేషన్‌ జూన్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్‌ (ఫార్మసీ) కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (TS EAMCET-2022) నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. ఎంసెట్‌ కన్వీనర్‌గా జేఎన్‌టీయూహెచ్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ను ఇప్పటికే నియమించిన విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా కరోనా వల్ల ఎంసెట్‌ ప్రక్రియ ఆలస్యమవుతున్నందున ఈసారి సకాలంలో పరీక్ష, సీట్ల కేటాయింపు పూర్తి...

బిగ్ బ్రేకింగ్: రేవంత్‌రెడ్డి కాన్వాయ్ అడ్డగింత.. భారీగా ట్రాఫిక్ జామ్

ములుగు : టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకోవ‌డంతో తీవ్ర ఉద్రిక్త‌త నెలకొంది. మేడారం సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు రేవంత్ కారులో బ‌య‌లుదేరారు. మేడారానికి మూడు కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మార్గంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. ముందుగా రేవంత్ రెడ్డి వాహనంతోపాటు ఎనిమిది వాహనాలకు అనుమతి...

బీజేపీలో యువ తెలంగాణ పార్టీ విలీనం

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : యువ తెలంగాణ పార్టీ బీజేపీలో విలీన‌మైంది. ఆ పార్టీ నేత‌లు జిట్టా బాల క్రిష్ణారెడ్డి, రాణి రుద్ర‌మ‌లు బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వినోద్ తావ‌డే ఆధ్వ‌ర్యంలో బుధ‌వారం బీజేపీలో చేరారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టి తెలంగాణ‌లో బీజేపీని అధికారంలోకి తీసుకురావ‌డానికి కృషి...

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...
- Advertisement -spot_img