వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య
వరంగల్: పర్యాటక రంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు,విద్యార్థులకు చరిత్ర పై అవగాహన కల్పించడం అవసరం అని వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27 ను పురస్కరించుకొని ఆదివారం నాడు ఖీలా వరంగల్ లో హెరిటేజ్ వాక్ నిర్వహించారు. జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన...
ఇద్దరి పరిస్థితి విషయం..
అక్షరశక్తి, ఆత్మకూరు : హన్మకొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు -కటాక్షపూర్ ప్రధాన రహదారిపై జరిగిన ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, కారు డ్రైవర్ తో పాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయయని, అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. అయితే...
అక్షరశక్తి, భీమదేవరపల్లి: హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములకనూరు గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన మంగ రాజు కుమారుడు మంగ శివకుమార్ (14) ప్రమాదవశాత్తు వ్యవసాయబావి లో పడి మృతి చెందినట్లు స్ధానికులు తెలిపారు. ఘటనా స్థలానికి ముల్కనూర్ పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అక్షరశక్తి, భీమదేవరపల్లి: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామంలోని బుడగ జంగాల కాలనీలో ఈరోజు మధ్యాహ్నం పురాణం స్వరూప 40 అనే మహిళ దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది. పంచాయితీ కోసం కాలనీకి వచ్చిన మహిళపై తన మరిది కత్తితో దాడి చేసి హతమార్చినట్లు తెలిసింది. మృతురాలి భర్త నాలుగు నెలల...
అక్షరశక్తి, ధర్మసాగర్: కరుణాపురం, రాంపూర్ మద్యగల ఔటర్ రింగ్ రోడ్డుపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళుతున్న అన్నాచెల్లెలు అక్కడికక్కడే మృతి చెందారు.మృతులు హసన్ పర్తి మండలం నాగారం గ్రామానికి చెందిన సుమిత్ రెడ్డి, పూజిత రెడ్డిలుగా గుర్తింపు...
అక్షరశక్తి, హనుమకొండ : ఐనవోలు మండలం నందనం గ్రామం లో విషాద ఘటనచోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు వేప చెట్టు కొమ్మ విరిగిపడి చెట్టు కింద నిద్రిస్తున్న కన్న శ్రీజ(9) అనే బాలిక మృతి చెందింది.
చారిత్రక కార్మిక భవనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఓ నేత!
ఆ పత్రాలతో బ్యాంకు నుంచి పెద్దమొత్తంలో లోన్?
ఆ తర్వాత ప్రముఖ షాపింగ్ మాల్కు అమ్మకం!
1957లో ఆజంజాహి మిల్స్ వర్కర్స్ యూనియన్ కార్యాలయం ఏర్పాటు
వరంగల్ వెంకట్రామ టాకీస్ సమీపంలో 1400 గజాల స్థలం
ప్రధాన రహదారి పక్కనే అత్యంత విలువైన...
అక్షరశక్తి, రేగొండ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలం దుంపిల్లపల్లిలో విషాదం చోటు చేసుకుంది. చేనులో నాగలితో అచ్చుకొడుతుండగా నాగలికి విద్యుత్ వైర్లు తగిలి రైతు బత్తిని కొమురయ్య(45) అక్కడికక్కడే మృతి చెందాడు. నాగలిపైనే పడి రైతు కన్నుమూసిన దృశ్యాన్ని చూసి కుటుంబ సభ్యులు, రైతులు గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటనపై పోలీసులు...
అక్షరశక్తి వరంగల్: సీతక్క ముద్దుల కుమారుడు ధనసరి సూర్య జన్మదిన వేడుకలను కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద అంగరంగ వైభవంగా అన్ని విద్యార్థి సంఘాల...