Saturday, July 27, 2024

వరంగల్‌లో గవర్నర్ తమిళిసై ప‌ర్య‌ట‌న‌

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : వరంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా బుధ‌వారం నిట్‌కు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ చేరుకున్నారు. నిట్‌లో గవర్నర్‌కు హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం వరద ముంపు ప్రాంతాల‌ను ప‌రిశీలిస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img