Sunday, September 8, 2024

టీయూడబ్ల్యూజే (ఐజెయు) నాయ‌కుల‌కు స‌న్మానం

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, గూడూరు : మ‌హ‌బూబ‌బాబాద్ జిల్లా గూడూరు మండ‌ల‌ టీయూడబ్ల్యూజే(ఐజెయు) అధ్యక్షుడిగా ఎన్నికైన‌ సీనియర్ జ‌ర్నలిస్టు గుర్రపు యాకాంబ్రం, కోశాధికారి కుందురు కర్ణకార్ రెడ్డిని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు బుడిగే సతీష్ శ‌నివారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి శాలువాతో సన్మానం చేసి, శుభాకాంక్ష‌లు తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img