Saturday, July 27, 2024

బీజేపీలో యువ తెలంగాణ పార్టీ విలీనం

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : యువ తెలంగాణ పార్టీ బీజేపీలో విలీన‌మైంది. ఆ పార్టీ నేత‌లు జిట్టా బాల క్రిష్ణారెడ్డి, రాణి రుద్ర‌మ‌లు బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వినోద్ తావ‌డే ఆధ్వ‌ర్యంలో బుధ‌వారం బీజేపీలో చేరారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టి తెలంగాణ‌లో బీజేపీని అధికారంలోకి తీసుకురావ‌డానికి కృషి చేస్తామ‌ని తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img