29.1 C
Hyderabad
HomeUncategorizedడిప్యూటీ తహసీల్దార్ ఆత్మహత్య

డిప్యూటీ తహసీల్దార్ ఆత్మహత్య

మహబూబాబాద్ లో సోమవారం రాత్రి డిప్యూటీ తహసిల్దార్ డోలి సంధ్య (28) తమ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందగానే ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు. సంధ్య ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

latest articles

explore more

App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.