సమ్మక్క–సారలమ్మ గద్దెలను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
అక్షరశక్తి,మేడారం: ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క–సారలమ్మ గద్దెలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. బిచ్కుంద నుంచి మేడారం చేరుకున్న ముఖ్యమంత్రి సమ్మక్క–సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా సమ్మక్క, సారలమ్మలకు సీఎం రేవంత్ రెడ్డి నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. అనంతరం సమ్మక్క–సారలమ్మ ఆలయ ప్రాంగణంలో మొక్కను నాటారు. కార్యక్రమంలో పీసీసీ...