మాకు పథకాలు కాదు.. సీట్లు కావాలి
బీసీలకు న్యాయం జరిగే వరకూ ఉద్యమం
జనరల్ సీట్లు అందరివీ
నోట్లు వాళ్లవి.. ఓట్లు మావి.. ఇక కొనుడు బంద్ చేయాలి
వరంగల్ జనరల్ మేయర్ స్థానం బీసీలకే దక్కాలి
అక్టోబర్లో పరకాలలో బీసీల బహిరంగ సభ
ఉమ్మడి వరంగల్లో 8 భారీ సభలు..
ఓబీసీ ప్రెసిడెంట్, కుడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్
అక్షరశక్తి, ప్రధాన ప్రతినిధి:
బీసీలకు అధికారం ఒకరు పెడితే వచ్చే...
ఈఎస్ఐ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎక్కడ..?
ఆస్పత్రిలో వైద్య సేవలు మృగ్యం
నెలకోసారి చుట్టుపుచూపుగా ఉన్నతాధికారి రాక
ఆస్పత్రి బాధ్యతలు ఓ వైద్యుడికి అప్పగించి ఆన్లైన్లో పర్యవేక్షణ
వైద్యులు విధులకు రాకున్నా వంద శాతం హాజరు
మొత్తం 10 మంది డాక్టర్లు.. విధుల్లో ఉండేది ఇద్దరే
నర్సులు, అటెండర్లతోనే ఆస్పత్రి నిర్వహణ..
మధ్యాహ్నం తర్వాత వారు కూడా గాయబ్
శస్త్రచికిత్సలన్నీ ఎంజీఎంకు రెఫర్..
ప్రశ్నార్థకంగా కార్మికుల ఆరోగ్య భద్రత
అక్షర శక్తి, నిఘా ప్రతినిధి :...
పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం
అశోక హోటల్ ఎదురుగా మల్టీలెవల్ పార్కింగ్
హన్మకొండ చౌరస్తా రీడెవలప్మెంట్కు కార్యాచరణ
అండర్ డ్రైనేజీ, వాటర్ వర్క్స్కు అధిక ప్రాధాన్యం
భద్రకాళి, వరంగల్ కోట, దేవునూరు గుట్టలపై ప్రత్యేక దృష్టి
హన్మకొండ జిల్లా కలెక్టర్, కుడా వైస్ చైర్మన్ చాహత్ బాజ్పేయి
అక్షరశక్తి,హన్మకొండ : హన్మకొండ నగరంలో పెరుగుతున్న పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు మల్టీలెవల్ పార్కింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నామని హన్మకొండ జిల్లా...
- విద్యార్థి దశ నుంచే ప్రజా ఉద్యమాల్లోకి వచ్చా
- నిర్బంధాలే నన్ను రాజకీయంగా తీర్చిదిద్దాయి
- డీసీసీబీ, ఆయిల్ఫెడ్లో రైతుల కోసం పనిచేశా
- గ్రేటర్ వరంగల్ మేయర్ రేసులో ఉన్నా
- వచ్చే అసెంబ్లీ ఎన్నికలే నా లక్ష్యం
- కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ తాజా మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి
అక్షరశక్తి, ప్రధానప్రతినిధి : విద్యార్థి దశ నుంచే ప్రజల...
* అందరి లక్ష్యం ప్రజలకు సేవ చెయ్యడమే
* క్రైమ్ రేటు తగ్గించడానికి కృషి
* మత్తు నియంత్రణలో సవాళ్లు ఉన్నాయి.
* ఏఐతో స్మార్ట్ సేవలు
* పనితోనే గుర్తింపు రావాలి
* డిజిటల్ మీడియా ప్రతినిధులతో సీపీ ఎన్. శ్వేత
అక్షరశక్తి, ప్రధాన ప్రతినిధి: వరంగల్ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. చారిత్రాత్మక నేపథ్యం తో పాటు హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో ప్రధాన నగరంగా ఉంది. ఒకవైపు...
వార్త ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలి
ప్రజాప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేయాలి
సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని నమ్మొద్దు
టీడీఎంయూ లోగో ఆవిష్కరణలో వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత
అక్షరశక్తి, వరంగల్ : జర్నలిస్టులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ వాస్తవాలను నిర్ధారించుకున్న తర్వాతే వార్తలను ప్రజల ముందుకు తీసుకురావాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత అన్నారు. వార్త కంటే వాస్తవం ముఖ్యం. సంచలనం కంటే ప్రజా...