అక్షరశక్తి, డెస్క్ : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఆగిపోయిందని ఫిర్యాదు చేసిప్పటికీ కంపెనీ సరిగ్గా స్పందించక పోవడంతో మహారాష్ట్రలో ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన తెలిపాడు. బీడ్ జిల్లాకు చెందిన సచిన్ గిట్టే అనే వ్యక్తి స్కూటర్ను గాడిదకు కట్టేసి సోమవారం ఊరంతా ఊరేగించాడు. కంపెనీని నమ్మొద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించాడు. ఈ వీడియో సోషల్...
అక్షరశక్తి వరంగల్: సీతక్క ముద్దుల కుమారుడు ధనసరి సూర్య జన్మదిన వేడుకలను కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద అంగరంగ వైభవంగా అన్ని విద్యార్థి సంఘాల...