ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోన్న సందర్భం... మన మువ్వన్నల జెండా చందమామను ముద్దాడే స మయం.. ప్రతి భారతీయుడు ఎదురుచూస్తున్న ఉద్విగ్న క్షణం రానే వచ్చింది. మరికొద్ది గంటల్లోనే ఆకాశంలో అద్బుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రయోగం చంద్రయాన్-3 లోని ల్యాండర్ విక్రమ్ సుదీర్ఘ...
అంతరించిపోతున్న అరుదైన విజ్ఞానానికి
ఊపిరిలూదుతున్న కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్
దేశీయ వైద్యానికి కేరాఫ్గా సామాజిక శాస్త్రవేత్త
మూడున్నర దశాబ్ధాలుగా పుస్తకాల సేకరణ
సొంతింట్లోనే ఉన్నతమైన లైబ్రరీ ఏర్పాటు
ప్రపంచంలోనే తొలి పరిశోధనా కేంద్రం
వేలకొద్ది పుస్తకాల సమాహారం
ప్రభుత్వాలు చేయాల్సిన పనిని ఒక్కరే చేసిచూపిన జిజ్ఞాసి
జూలై 24న ప్రకృతి వైద్య గ్రంథాలయ...
అక్షరశక్తి, డెస్క్ : ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 238మంది మరణించినట్లు ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ప్రదీప్జేన తెలిపారు. సుమారు 900మంది గాయపడినట్లు వెల్లడించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
20 మంది మృత్యువాత
300 మందికి గాయాలు
జకారా : ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 5.6 తీవ్రతతో జావా ద్వీపంలో
సోమవారం భూమి కంపించింది. భారీ ప్రకంపనల ధాటికి భవనాలు నేలకూలగా.. 20 మంది మృత్యువాతపడ్డారు. మరో 300 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. జావా ద్వీప పట్టణం సియాంజూర్ సమీపంలో భూకంప...
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ను ఎట్టకేలకు ప్రపంచ కుబేరుడు, టెస్లా సంస్థ అధినేత ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్నాడు. రెండువారాల క్రితం ట్విట్టర్లో 9.2 శాతం వాటాను కొనుగోలు చేసిన మస్క్.. తాజాగా ఆ సంస్థ మొత్తం షేర్లను కొనుగోలు చేసి, ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్నాడు. ఒక్కో షేర్ కు 54.20...
మళ్లీ విస్తరిస్తున్న మహమ్మారి
కొత్తగా 2527 కేసులు.. 33 మరణాలు..
కరోనా వైరస్ చాపకింద నీరులా క్రమంగా విస్తరిస్తోంది. దేశంలో కేసులు స్వల్ప స్థాయిలో మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మహమ్మారి పట్ల ప్రభుత్వాలు, ప్రజల్లో నెలకొన్న అలసత్వం భారీ మూల్యానికి దారి తీయబోతున్నది గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో వరుసగా 3వ రోజూ...
రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే మాస్కులు తీసేసి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్న ప్రజల్ని మళ్లీ మహమ్మారి భయాందోళనకు గురిచేస్తోంది. కరోనా వైరస్ కేసుల వ్యాప్తిలో కీలకమైన రీప్రొడక్టివ్ వాల్యూ (ఆర్-వాల్యూ) వైద్య నిపుణులను భయపెడుతోంది. మూడు నెలల్లో ఆర్ వాల్యూ 1 దాటడమే ఇందుకు కారణం. కోవిడ్ ఇన్ఫెక్షన్ పెరుగుదలను ఆర్-ఫ్యాక్టర్ ద్వారా అంచనా వేస్తారు....
రెండ్రోజులు పర్యటనలో భాగంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్ చేరుకున్నారు. లండన్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన బోరిస్.. నేరుగా గుజరాత్లోని అహ్మదాబాద్లో అడుగుపెట్టారు. బోరిస్ కు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, అధికారులు స్వాగతం పలికారు. భారత్ పర్యటనలో భాగంగా నేడు ఆయన పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో సమావేశమై భారత్- బ్రిటన్ వాణిజ్య,...
• వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కొత్త భవనాన్ని నిర్మించాలి
• ప్రభుత్వం వెంటనే నిర్మాణానికి కావాల్సిన బడ్జెట్ కేటాయించాలి
అక్షరశక్తి. వరంగల్ : ఆల్ ఇండియా డెమోక్రటిక్...