అంతరించిపోతున్న అరుదైన విజ్ఞానానికి
ఊపిరిలూదుతున్న కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్
దేశీయ వైద్యానికి కేరాఫ్గా సామాజిక శాస్త్రవేత్త
మూడున్నర దశాబ్ధాలుగా పుస్తకాల సేకరణ
సొంతింట్లోనే ఉన్నతమైన లైబ్రరీ ఏర్పాటు
ప్రపంచంలోనే తొలి పరిశోధనా కేంద్రం
వేలకొద్ది పుస్తకాల సమాహారం
ప్రభుత్వాలు చేయాల్సిన పనిని ఒక్కరే చేసిచూపిన జిజ్ఞాసి
జూలై 24న ప్రకృతి వైద్య గ్రంథాలయ...
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మొన్నటి వరకు 5, 6.. 7 వేలు మాత్రమే నమోదు అవుతూ ఉండగా.. ఏప్రిల్ 12వ తేదీ ఒక్క రోజే 10 వేల పాజిటివ్ కేసులు నమోదు కావటం విశేషం. చాపకింద నీరులా క్రమంగా విస్తరిస్తూ వెళుతుంది వైరస్. 24 గంటల్లోనే 10 వేల 158 మంది...
మహమ్మారిని తరిమికొడదాం..
ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్టు డాక్టర్ ప్రఫుల్ కుమార్ మందారి
ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అక్షరశక్తి ప్రత్యేక ఇంటర్వ్యూ
క్యాన్సర్..! ఈ పేరు వింటేనే భయంతో వణికిపోతాం. ప్రపంచవ్యాప్తంగా పలు వ్యాధుల బారిన పడి చనిపోతున్న వారిలో క్యాన్సర్ది రెండో స్థానం. బ్రెస్ట్, లంగ్స్, స్కిన్, త్రోట్, గర్భాశయం,...
కరోనా మళ్లీ భయపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. చైనాలో ఇప్పటికే వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. రద్దీ ప్రాంతాల్లో మాస్క్ పెట్టుకోవాలని.. అందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించింది. నిన్న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవియా...
అక్షరశక్తి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. సన్స్ట్రోక్తో సెగలు రేపుతూ భగభగమంటున్నాడు. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఉదయం 7 గంటలకే చెమటలు కక్కిస్తున్నాడు. 8 గంటల సమయానికే...
అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులతో సమావేశం
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తం అయింది. నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వర్చువల్ గా జరిగే ఈ భేటీలో కేంద్రమంత్రులు అమిత్ షా, మన్ సుఖ్ మాండవీయ, కేంద్రఆరోగ్యశాఖ కార్యదర్శి పాల్గొననున్నారు.
ఢిల్లీ సహా పలు...
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం 2483 కేసులు నమోదవగా, తాజాగా అవి మూడువేలకు చేరువయ్యాయి. దేశంలో కొత్తగా 2927 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,30,65,496కు చేరాయి. ఇందులో 4,25,25,563 మంది బాధితులు కోలుకున్నారు. మరో 16,279 కేసులు యాక్టివ్గా ఉండగా, 5,23,654 మంది మహమ్మారికి బలయ్యారు. కాగా, గత...
మళ్లీ విస్తరిస్తున్న మహమ్మారి
కొత్తగా 2527 కేసులు.. 33 మరణాలు..
కరోనా వైరస్ చాపకింద నీరులా క్రమంగా విస్తరిస్తోంది. దేశంలో కేసులు స్వల్ప స్థాయిలో మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మహమ్మారి పట్ల ప్రభుత్వాలు, ప్రజల్లో నెలకొన్న అలసత్వం భారీ మూల్యానికి దారి తీయబోతున్నది గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో వరుసగా 3వ రోజూ...
అక్షరశక్తి, హైదరాబాద్ : దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తున్న తరుణంలో కొత్త వేరియంట్ ఎక్స్ఈ కలకలం సృష్టిస్తోంది. ఇటీవల ముంభైలో ఈ రకం కేసు బయటపడినట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా గుజరాత్లోనూ తొలి ఒమిక్రాన్ ఎక్స్ఈ కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒమిక్రాన్ కంటే ఎక్స్ఈ అత్యంత...