Saturday, July 27, 2024

జాతీయం

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ ద‌హ‌నం

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : బ‌డ్జెట్‌లో తెలంగాణ‌కు, విద్యారంగానికి నిధులు కేటాయించ‌క‌పోవ‌డాన్ని నిర‌సిస్తూ ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేయూ సుబేదారి ఆర్ట్స్ కళాశాల ముందు వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను ద‌హ‌నం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు స్టాలిన్, మంద శ్రీకాంత్ మాట్లాడుతూ... బడ్జెట్ ను సవరించి,...

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

అక్షరశక్తి, కాజీపేట : కాజీపేట చౌరస్తాలో బి.ఆర్.ఎస్. అర్బన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి గబ్బెట శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర మాజీ ఐటి శాఖమంత్రి కేటీఆర్ జ‌న్మదిన వేడుకలను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఫాతిమానగర్ లోని హౌజ్ ఆఫ్ జాయ్ మానసిక వికలాంగుల ఆశ్రమంలో పండ్లు,...

శాయంపేటలో కేటీఆర్ జన్మదిన వేడుకలు

అక్షరశక్తి శాయంపేట : హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కుసుమ శరత్,...

విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలి

అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : అసెంబ్లీలో రేపు ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ లో విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలని బహుజన స్టూడెంట్ ఫెడరేషన్(బి.యస్.ఫ్)కె.యూ ఇంచార్జి, హన్మకొండ జిల్లా అధ్యక్షులు బొట్ల మనోహర్ అన్నారు. ఈ సందర్భంగా హన్మకొండ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసుకున్న సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యారంగానికి 30 శాతం...

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో

అక్షరశక్తి, పరకాల : తెలంగాణలో ఎనిమిది మంది బిజెపి ఎంపీలను గెలిపించినందుకు రాష్ట్రానికి ప్రత్యేక బడ్జెట్ లో నిధులేమైన కేటాయిస్తారని ఆశపడ్డ ప్రజలకు మోడీ ప్రభుత్వం మొండి చేయి చూపెట్టిందని పరకాల కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ అన్నారు. బుధవారం పరకాల పట్టణంలోని బస్టాండ్ కూడలిలో కొయ్యడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాస్తారోకో,...

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ ద‌హ‌నం

అక్షరశక్తి, మహబూబాబాద్: తెలంగాణ, ఉమ్మడి వరంగల్ జిల్లాపై కేంద్ర బిజెపి సర్కార్ కక్ష, వివక్ష చూపు తూ ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ ను నిరసిస్తూ సీపీఐ ఆధ్వ‌ర్యంలో బుధవారం మహబూబాబాద్ పట్టణంలో కేంద్ర ప్ర‌భుత్వ దిష్టిబొమ్మ‌ను ద‌హ‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా గత ఎన్నికల్లో ఎనిమిది మంది ఎంపీలను ఇస్తే బడ్జెట్లో మాత్రం గుండు...

జేఎన్ఎస్ స్టేడియాన్ని సందర్శించిన సాట్ డైరెక్టర్

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియాన్ని (జేఎన్ఎస్) రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాట్) డైరెక్టర్ డాక్టర్ కే.లక్ష్మి ఐఏఎస్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు హనుమకొండ డివైఎస్ఓ గుగులోత్‌ అశోక్ కుమార్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన సింథటిక్...

ఎందుకీ వివ‌క్ష…?

అక్ష‌ర‌శ‌క్తి డెస్కు: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్, దేశ‌వ్యాప్తంగా చెర్చ‌నీయంశంగా మారింది. ద‌క్ష‌నాది రాష్ట్రాల పై కేంద్రం చిన్న చూపు చూస్తుంది అని తెలూస్తుంది. ద‌క్ష‌నాది రాష్ట్రాలుఅయిన తెలంగాణ‌, త‌మిళ‌నాడు, కేర‌శ‌, క‌ర్ణాట‌క‌, ల‌కు బ‌డ్జెట్ లో తీవ్ర అన్యాయంజ‌రిగింది. పొరుగు దేశాల‌పైన చుపిన ప్రేమ‌లో స‌గం...

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం

అక్ష‌రశక్తి డెస్క్: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ నిరసన వ్యక్తం చేశారు. “తెలంగాణ పట్ల పూర్తి వివక్షను ప్రదర్శించారు. కక్ష పూరితంగా వ్యవహరించారు. బడ్జెట్‌లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారు. ఈ రకంగా కక్ష పూరితంగా వ్యవహరించడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు” అని ఆందోళన వ్యక్తం చేశారు....

రాష్ట్రానికి రావ‌ల‌సిన‌ బకాయిల‌ను తక్షణమే విడుదల చేయాలి- సీఎం. రేవంత్ రెడ్డి

  అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: ధాన్యం సేక‌ర‌ణ‌, బియ్యం స‌ర‌ఫ‌రాకు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం నుంచి రావ‌ల్సిన బ‌కాయిలు వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కేంద్ర ఆహార, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి జోషీ ప్ర‌ల్హాద్ కి ముఖ్య‌మంత్రి ఏ. రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. 2014-15 ఖ‌రీఫ్ కాలంలో అద‌న‌పు లెవీ సేక‌ర‌ణ‌కు సంబంధించి రూ. 1468.94 కోట్ల...
- Advertisement -spot_img

Latest News

ఘ‌నంగా సీత‌క్క కుమారుడి జ‌న్మ‌దిన వేడుక‌లు

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: సీతక్క ముద్దుల కుమారుడు ధనసరి సూర్య జన్మదిన వేడుకలను కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద అంగరంగ వైభవంగా అన్ని విద్యార్థి సంఘాల...