-----కనీసం స్పందించని ఏపీవో, ఎంపిడిఓ
----వీరిపై చర్యలకు కూలీల డిమాండ్
------పీడీ -డిఆర్ డిఏ, స్పందించాలని కూలీల డిమాండ్
అక్షర శక్తి ,హసన్ పర్తి::హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం అనంతసాగర్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు కనీస అవసరాలు లేవని మొత్తుకున్నా అధికారులు స్పందించడం లేదని కూలీలు తమ...
అక్షరశక్తి, హైదరాబాద్: కానిస్టేబుల్ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు న్యాయం జరిగాలి ప్రభుత్వ ఆదేశాల మేరకు డీజిపి అలాగే బోర్డు చైర్మన్ పరిధిలో విచారణ కమిటీ నిర్వహించుకొని పీసీ అభ్యర్థులు అటేస్టేషన్ ఫారంలో పొందుపరిచిన వివరాలును పరిగణలోకి తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా నిఘావిభాగం నుండి పంపబడిన అభ్యర్థుల వ్యక్తిగత విచారణ నివేదికలను...
అక్షరశక్తి, వరంగల్: కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ చేరారు. ఇటీవలే బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అరూరి రమేష్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్ బిజెపి టికెట్ అరూరికే...
కేసీఆర్ది ఆర్థిక, సాంస్కృతిక విధ్వంసం
తెలంగాణకు అప్పులు.. కేసీఆర్ కుటుంబానికి ఆస్తులు
సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివి ప్రజాస్వామిక అడుగులు
ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతారు
ధ్వంసమైన తెలంగాణను బాగుచేసుకోవడమే ముందున్న లక్ష్యం
కాంగ్రెస్ పాలనలో ఉద్యమకారులకు సముచిత స్థానం
టీపీసీసీ అధికార ప్రతినిధి, మాజీ మావోయిస్టు నేత గాజర్ల...
అక్షరశక్తి, హన్మకొండ క్రైం: హన్మకొండ కాకతీయ పోలీస్స్టేషన్ పరిధిలోని రామారం పెట్రోల్ బంక్ ఎదుట శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే... రామారంలోని స్కిల్ స్టోక్ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న సునయన (27) తన ద్విచక్రవాహనంపై హనుమకొండ నుండి కరీంనగర్ వైపుగా...
అక్షరశక్తి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనమైంది. ఢిల్లీలో గురువారం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ఖర్గే సమక్షంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా షర్మిల ఎక్స్ వేదికగా స్పందించారు. వైయస్ఆర్ చనిపోయేనాటికి కూడా అహర్నిశలు కాంగ్రెస్ పార్టీ కోసం శ్రమించారు.. దేశంలోనే కాంగ్రెస్...
అక్షరశక్తి, హైదరాబాద్ : నాలుగు నెలల క్రితం విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అండగా నిలబడ్డారు. రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఇచ్చిన మాట ప్రకారం కేవలం వారం రోజుల్లోనే ఆ కుటుంబానికి సీఎం ఆర్థిక భరోసా అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి...