అక్షరశక్తి, మహబూబాబాద్ : ఏసీబీ అధికారులకు మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా రెడ్హ్యాండెడ్గా చిక్కారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి మహబూబాబాద్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో భూ రిజిస్ట్రేషన్ల కోసం రూ. 19200 లంచం డిమాండ్ చేస్తూ ఆమె పట్టుబడ్డారు. మరో లక్ష 78 వేల రూపాయలను డాక్యుమెంట్...
అందరూ చూస్తుండగానే తల్లీకొడుకుల హత్య
మంత్రాల నెపంతో రాడ్డుతో కొట్టిచంపిన నిందితుడు
అక్షరశక్తి, గూడూరు : మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మంత్రాల నెపంతో తల్లి, కుమారుడిని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. ఈ విషాదకర ఘటన గూడూరు మండలం కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి... గూడూరు మండలం బొల్లెపల్లి...
అక్షరశక్తి, హన్మకొండ క్రైం : కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో కేయూ ఫస్ట్ గేట్ ముందు బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో బిల్ల అమరప్రసాద్ రెడ్డి(45) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. దామెరకు చెందిన అమరప్రసాద్రెడ్డి తన ద్విచక్ర వాహనంపై పెగడపల్లి డబ్బాల వైపు నుండి...
అక్షరశక్తి, హసన్ పర్తి: హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలంలోని ఎస్సార్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ రెండో సంవత్సరం చదువుతున్న దీప్తి రాథోడ్ అనే విద్యార్థిని హాస్టల్లో ఉరివేసుకొని మృతి చెందింది. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం అనంతసాగర్ ఎస్ఆర్ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ రెండో సంవత్సరం చదువుతున్న దీప్తి రాథోడ్ హాస్టల్ గదిలో...
అక్షరశక్తి, హన్మకొండ క్రైం : గంజాయి కేసులో ఎన్.డి.పి.ఎస్ గైడ్ లైన్స్ అనుసరించి దర్యాప్తు చేపట్టకుండా విధుల్లో అలసత్వం ప్రదర్శించినందుకు ఐనవోలు ఎస్ఐ వి. నవీన్ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేసారు. అలాగే ప్రస్తుతం వీఆర్లో వున్న జి . అనిల్ కుమార్ ను...
అక్షరశక్తి, హన్మకొండ క్రైం : ఓ వాహనదారుడి నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడిన హన్మకొండ ట్రాఫిక్ ఎస్సై డేవిడ్ను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు రోజుల కిందట ములుగు రోడ్డు వద్ద ట్రాఫిక్ ఎస్సై డేవిడ్ ఓ వాహనదారుడి నుంచి లంచం తీసుకున్నట్లు...
అక్షరశక్తి, హన్మకొండ క్రైం: కాకతీయ యూనివర్సిటీలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఏఆర్ కిష్టయ్య ఏసీబీ వలకు చిక్కారు. రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. విద్యార్థుల ట్యూషన్ ఫీజులు, ఇతర రుసుముల స్వీకరణలో జరిగిన రూ. 3 కోట్ల కుంభకోణంపై కమిటీ విచారణ చేస్తున్న సయమంలోనే కేయూ వీసీ రమేష్...