-----కనీసం స్పందించని ఏపీవో, ఎంపిడిఓ
----వీరిపై చర్యలకు కూలీల డిమాండ్
------పీడీ -డిఆర్ డిఏ, స్పందించాలని కూలీల డిమాండ్
అక్షర శక్తి ,హసన్ పర్తి::హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం అనంతసాగర్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు కనీస అవసరాలు లేవని మొత్తుకున్నా అధికారులు స్పందించడం లేదని కూలీలు తమ...
కేవీపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్
అక్షరశక్తి, కాజీపేట: సమ సమాజాన్ని స్థాపించడమే జగ్జీవన్ రామ్కు నిజమైన నివాళి అని కేవీపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్ అన్నారు. జగ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా సిద్ధార్థ నగర్లోని ఆయన విగ్రహానికి...
బహుజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కేయూలో నిరసన
బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి వినతి
అక్షరశక్తి, హన్మకొండ: వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మాదిగలకే కేటాయించి సామాజిక న్యాయం చేయాలని బహుజన విద్యార్థి సంఘాల నాయకులు అధిష్టానాన్ని కోరారు. ఈమేరకు శుక్రవారం విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. బాబూ...
టీ పీసీసీ ఉపాధ్యక్షుడు దొమ్మటి సాంబయ్య
కేయూలో బాబూజీ విగ్రహానికి ఘన నివాళి
అక్షరశక్తి, హన్మకొండ: స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాన మంత్రి బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నేత దొమ్మటి సాంబయ్య అన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ 117వ జయంతిని పురస్కరించుకొని కాకతీయ యూనివర్సిటీలో...
అక్షరశక్తి, హన్మకొండ: నయీంనగర్ పెద్ద మోరీని కూల్చే ముహూర్తం తేదీ 05-04-2024 నాడు అధికారులు కూల్చివేసేందుకు ఏర్పాట్లు చేశారు మరియు దీని స్థానంలో రూ.8.5 కోట్లతో కొత్త బ్రిడ్జి నిర్మాణం చేయనున్నారు ఇందులో భాగంగానే (03) నెలలపాటు నయీం నగర్ రోడ్డు పై రాకపోకలు బంద్ కానున్నాయి. రోడ్డు ప్రయాణికులకు మరియు వాహనదారులకు ఎలాంటి...
అక్షరశక్తి, మహబూబాబాద్ : ఏసీబీ అధికారులకు మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా రెడ్హ్యాండెడ్గా చిక్కారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి మహబూబాబాద్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో భూ రిజిస్ట్రేషన్ల కోసం రూ. 19200 లంచం డిమాండ్ చేస్తూ ఆమె పట్టుబడ్డారు. మరో లక్ష 78 వేల రూపాయలను డాక్యుమెంట్...
అక్షరశక్తి హన్మకొండ క్రైమ్ ; కాకతీయ యూనివర్సిటీ పోలీస్టెషన్ లో గతంలో ఎస్సై గా పనిచేసి ప్రస్తుతం సీఐగా పొరుగు జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ అధికారి పై ఫోక్స్ చట్టం కింద కేసు నమోదైనట్లు అధికారక సమాచారం.2022 ఇయర్ లో కేయు లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సమయంలో సదురు అధికారి స్టేషన్ పరిధిలో...