Saturday, July 27, 2024

West Bengal BJP MLA Agnimitra Paul

బీజేపీకి ట‌చ్‌లో 30మంది ఎమ్మెల్యేలు

ప‌శ్చిమ‌బెంగాల్‌: ప‌శ్చిమ బెంగాల్‌లో తృణ‌మూల్ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్ర కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. టీఎంసీకి చెందిన సుమారు 30మంది ఎమ్మెల్యేలు బీజేపీతో ట‌చ్‌లో ఉన్నార‌ని, ఇంకా ఎక్కువ కాలం టీఎంసీ ప్ర‌భుత్వం ఉండ‌ద‌ని వారికి తెలుసున‌ని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్య‌లు ప‌శ్చిమ‌బెంగాల్ రాజ‌కీయాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి.

Latest News

ఘ‌నంగా సీత‌క్క కుమారుడి జ‌న్మ‌దిన వేడుక‌లు

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: సీతక్క ముద్దుల కుమారుడు ధనసరి సూర్య జన్మదిన వేడుకలను కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద అంగరంగ వైభవంగా అన్ని విద్యార్థి సంఘాల...
- Advertisement -spot_img