అక్షరశక్తి, పర్వతగిరి: బుధవారం రోజు ఎంపీడీఓ మాలోతు శంకర్ నాయక్ స్వచ్ఛత హీ సేవా 2024 కార్యక్రమంలో భాగంగా మోడల్ స్కూల్ లో విద్యార్థులకు స్వచ్ఛత పైన అవగాహన కల్పించి మానవహారం నిర్వహించారు. అలాగే విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శులతో స్వచ్ఛత హీ సేవా 2024 కార్యక్రమంలో షెడ్యూల్ ప్రకారం...