Thursday, September 19, 2024

Congress has drowned the farmers in the name of loan waiver

రుణమాఫీ పేరుతో రైతులను నిండా ముంచిన కాంగ్రెస్

- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు -రైతుబంధుకు రాం..రాం.. అక్షరశక్తి, పర్వతగిరి: వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని ఐఓబీ బ్యాంక్‌కు మాజీ మంత్రి ఎర్రబెల్లి స్వయానా వెళ్లి తమ శాఖ రుణమాఫీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. బ్యాంక్‌ పరిధిలో 600 మంది రైతులు 6 కోట్ల రూపాయల రుణం తీసుకుంటే కేవలం 200 మంది రైతులకే...

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img