- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు
-రైతుబంధుకు రాం..రాం..
అక్షరశక్తి, పర్వతగిరి: వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని ఐఓబీ బ్యాంక్కు మాజీ మంత్రి ఎర్రబెల్లి స్వయానా వెళ్లి తమ శాఖ రుణమాఫీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. బ్యాంక్ పరిధిలో 600 మంది రైతులు 6 కోట్ల రూపాయల రుణం తీసుకుంటే కేవలం 200 మంది రైతులకే...