Saturday, May 18, 2024

corona latest updates

హ‌త్య‌కేసులో నిందితులకు రిమాండ్

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం: వ‌రంగల్ కాశీబుగ్గ శాంతినగర్‌కు చెందిన రాకేష్ ఆనే యువకుడిపై ఈనెల 5వ తేదీ రాత్రి వరంగల్ బస్టాండ్ ప్రాంతంలో దాడి చేసిన ముగ్గురు నిందితుల‌ను పోలీసులు అదుపులో తీసుకున్నారు. శ్రీధర్, బన్నీ, ప్రవీణ్ గరీబ్ నగర్ చెందిన వ్యక్తులుగా గుర్తించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈమేర‌కు శుక్ర‌వారం ఇంతేజార్...

మ‌ళ్లీ భ‌య‌పెడుతున్న క‌రోనా… ఒక్క రోజే ప‌దివేల కేసులు

దేశంలో కరోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. మొన్నటి వరకు 5, 6.. 7 వేలు మాత్రమే నమోదు అవుతూ ఉండగా.. ఏప్రిల్ 12వ తేదీ ఒక్క రోజే 10 వేల పాజిటివ్ కేసులు నమోదు కావటం విశేషం. చాపకింద నీరులా క్రమంగా విస్తరిస్తూ వెళుతుంది వైరస్. 24 గంటల్లోనే 10 వేల 158 మంది...

Latest News

ప్ర‌చారంలో దూసుకుపోతున్న మంద న‌రేష్‌

  వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలోకి.. ప‌లు విద్యార్థి, ప్ర‌జా సంఘాల మ‌ద్ద‌తు.. ఉద్య‌మ‌కారుడిగా, సామాజిక సేవ‌కుడిగా గుర్తింపు ద‌శాబ్ధ‌కాలంగా విద్యారంగ స‌మ‌స్య‌ల‌పై రాజీలేని...
- Advertisement -spot_img