అక్షరశక్తి, హన్మకొండ క్రైం: వరంగల్ కాశీబుగ్గ శాంతినగర్కు చెందిన రాకేష్ ఆనే యువకుడిపై ఈనెల 5వ తేదీ రాత్రి వరంగల్ బస్టాండ్ ప్రాంతంలో దాడి చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. శ్రీధర్, బన్నీ, ప్రవీణ్ గరీబ్ నగర్ చెందిన వ్యక్తులుగా గుర్తించి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈమేరకు శుక్రవారం ఇంతేజార్...
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మొన్నటి వరకు 5, 6.. 7 వేలు మాత్రమే నమోదు అవుతూ ఉండగా.. ఏప్రిల్ 12వ తేదీ ఒక్క రోజే 10 వేల పాజిటివ్ కేసులు నమోదు కావటం విశేషం. చాపకింద నీరులా క్రమంగా విస్తరిస్తూ వెళుతుంది వైరస్. 24 గంటల్లోనే 10 వేల 158 మంది...