అక్షరశక్తి ములుగు: మావోయిస్టుల బంద్ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఏటూరు నాగారం ఏ ఎస్పి సూచనలతో ఏటూరు నాగారం సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై తాజుద్దీన్ ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపడుతున్నారు. గత రెండు రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా గుండాల మండలం దామరతోగు సరిహద్దు అటవీ...