అక్షరశక్తి, నర్సంపేట : నర్సంపేట పట్టణంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నర్సంపేట మున్సిపాలిటీ 9వ వార్డు సంజయ్ గాంధీ నగర్లో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమానికి కౌన్సిలర్ రాయుడి కీర్తి దుష్యంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హజరయ్యారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ...