అక్షరశక్తి, హన్మకొండ : హన్మకొండలోని రాంనగర్లో శనివారం నవతరంగాలు ఛానెల్ ఘనంగా ప్రారంభమైంది. బండి మొగిలి, బానోత్ విజయ్ కుమార్ సారధ్యంలోని నవతరంగాలు ఛానెల్ విజయవంతంగా నడవాలని డిపిఆర్వో భానుప్రసాద్ ఆకాంక్షించారు. ఊహాజనిత వార్తలకు అవకాశం ఇవ్వకుండా, వాస్తవిక వార్తలనే ప్రసారం చేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల...
- మారుమూల తండా నుంచి ఎదిగిన విద్యార్థి
- వరంగల్ నిట్లో బీటెక్ పూర్తి
- బెంగళూరు సీడాట్లో సైంటిస్టుగా ఉద్యోగం
- విద్యార్థి దశలోనే ఎన్ఎఫ్హెచ్సీ ఫౌండేషన్ ఏర్పాటు
-...