అక్షరశక్తి డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకునేందుకు మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ ఢిల్లీలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్ధీప్ సింగ్ పూరీ ని కలిసి, 500 లకే గ్యాస్ సిలిండర్ అందజేస్తున్న “మహాలక్ష్మి” సంక్షేమ పథకం గురించి వివరించారు. ఇక ఇప్పుడు...
అక్షరశక్తి, నెక్కొండ: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...