అక్షరశక్తి డెస్క్: హైదరాబాద్ శివారుల్లో అద్భుత నగర నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాలుష్య రహితం, కర్బన ఉద్గారాల రహితంగా ప్రతిపాదిత ‘నెట్ జీరో సిటీ’ స్థలాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట్లో నెట్ జీరో సిటీని సందర్శించారు. దానిపై రూపొందించిన ప్రణాళికలను పరిశీలించి చేయాల్సిన...