డెడ్ బాడీకి ట్రీట్మెంట్ చేశారంటూ ఆరోపణలు
అక్షరశక్తి, పర్వతగిరి: హనుమకొండ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన గుడ్ల చిన్న సుశీల (72) బ్లడ్ ఇన్ఫెక్షన్తో మెడికవర్లో చేరిది. అయితే హాస్పటల్ సిబ్బంది ఆపరేషన్కు ముందే రూ. 2 లక్షల 10వేలు వసూలు చేసి ఒకేసారి రెండు సర్జరీలు చేశారని ఆమె బంధువులు తెలిపారు. వారం...