అక్షరశక్తి హనుమకొండ : సుధీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న ఇండ్ల స్థలాల సమస్య పరిష్కరిండంతో పాటు జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తూ, సమస్యల సాధనకు చర్యలు తీసుకుంటానని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మీడియా అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా వరంగల్ ప్రెస్ క్లబ్...