అక్షరశక్తి, వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన నూతన రెవెన్యూ (ROR) -2024 ముసాయిదా బిల్లుపై తెలంగాణ తహసీల్దార్లు సంఘం (TGTA) ఆధ్వర్యంలో ఆగస్టు 11వ తేదీ మధ్యాహ్నం 2.00 గంటలకు వరంగల్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో చర్చ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. చర్చలో ముఖ్య అతిథులుగా *"తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల...