Thursday, September 19, 2024

The Chief Minister met the Governor at Raj Bhavan

రాజ్ భవన్ లో గవర్నర్ ని క‌లిసిన ముఖ్యమంత్రి

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: రాజ్ భవన్ లో సోమవారం ఉదయం గవర్నర్ సిపి రాధాకృష్ణ‌న్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాధాకృష్ణన్ గారు ఇటీవలే మహారాష్ట్ర గవర్నర్ గా నియమితులైన నేపథ్యంలో సీఎం గారు అభినందనలు తెలిపారు.

Latest News

తొగరు సారంగంకు నివాళి

అక్ష‌ర‌శ‌క్తి, నెక్కొండ‌: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...
- Advertisement -spot_img