అక్షరశక్తి, హన్మకొండ : రాఖీ పౌర్ణమి సందర్భంగా సోమవారం ప్రభుత్వ బాలికల సదననాన్ని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సందర్శించారు. ఈ సందర్భంగా బాలికలు కలెక్టర్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు, ఈ సందర్భంగా పిల్లలందరికీ నోటు పుస్తకాలు, బ్లాంకెట్స్, ఫ్రూట్స్ పంపిణీ చేసారు.
అనంతరం సదనంలో విద్యార్థినీలకు అందిస్తున్న సేవలు, వసతి...