- రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
- 4 దశలలో ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల స్క్రూటినీ కోసం ప్రత్యేక బృందాల ఏర్పాటు
- ఎల్ .ఆర్.ఎస్ పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
అక్షరశక్తి, వరంగల్, 3 ఆగస్టు 2024: రాష్ట్రంలో క్రమబద్దికరణ కోసం దరఖాస్తు చేసుకున్న ఎల్.ఆర్.ఎస్. ప్రక్రియ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పూర్తి చేయాలని...