అక్షరశక్తి డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకునేందుకు మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ ఢిల్లీలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్ధీప్ సింగ్ పూరీ ని కలిసి, 500 లకే గ్యాస్ సిలిండర్ అందజేస్తున్న “మహాలక్ష్మి” సంక్షేమ పథకం గురించి వివరించారు. ఇక ఇప్పుడు...
అక్షరశక్తి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను త్వరగా నిరవేర్చడానికి తమ ముందు ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూంది అనే చెప్పాలీ. అందులో బాగంగానే నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ ఢిల్లీలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్ధీప్ సింగ్ పూరీ ని కలుసుకున్నారు. తెలంగాణలో ప్రభుత్వం రాయితీపై...
- మారుమూల తండా నుంచి ఎదిగిన విద్యార్థి
- వరంగల్ నిట్లో బీటెక్ పూర్తి
- బెంగళూరు సీడాట్లో సైంటిస్టుగా ఉద్యోగం
- విద్యార్థి దశలోనే ఎన్ఎఫ్హెచ్సీ ఫౌండేషన్ ఏర్పాటు
-...