సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రే బిక్షపతి
అక్షరశక్తి, హన్మకొండ : శ్రామికవర్గ పితామహుడు, సమసమాజ స్వాప్నికుడు కార్ల్ మార్క్స్ అని సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రే బిక్షపతి అన్నారు. దోపిడీ రహిత సమాజం ఏర్పాటుకు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ప్రజలను చైతన్య పరచాలి అన్నారు. కార్ల్ మార్క్స్ జయంతి సందర్భంగా బాలసముద్రంలోని...
19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం ప్రపంచాన్ని చుట్టేసింది. దీంతో ఆమెరికా, యూరప్ దేశాలలో అనేక భారీ పరిశ్రమలు స్థాపించారు. ఈ పరిశ్రమల్లో పనిచేసేందుకు అసంఖ్యాకంగా కార్మికుల అవసరం ఏర్పడింది. దీనితో ఉత్పత్తిరంగంలో పెట్టుబడిదారులు, కార్మికులు అని రెండు వర్గాలు ఏర్పడ్డాయి. పెట్టుబడిదారులు అధిక లాభాలకోసం కార్మికుల శ్రమను విచక్షణా రహితంగా దోచుకోవడం ప్రారంభించారు. కార్మికులతో...
అక్షరశక్తి వరంగల్: సీతక్క ముద్దుల కుమారుడు ధనసరి సూర్య జన్మదిన వేడుకలను కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద అంగరంగ వైభవంగా అన్ని విద్యార్థి సంఘాల...