అక్షరశక్తి, మహబూబాబాద్ : సీపీఐ మావోయిస్టు పార్టీలో పనిచేసి, గత మార్చిలో జనజీవన స్రవంతిలో కలిసిన షేక్ ఇమాంబీ(చాంద్బీ) అలియాస్ జ్యోతక్క( మనుబోతలగడ్డ - బుధరావుపేట)కు ప్రభుత్వ సరెండర్ కమ్-రిహాబిలిటేషన్ పాలసీలో భాగంగా మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ రూ.8 లక్షల రివార్డ్ చెక్కును జిల్లా పోలీస్ కార్యాలయంలో అందించారు. ఈ సందర్బంగా...
అక్షరశక్తి, నెక్కొండ: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...