అక్షరశక్తి హనుమకొండ:హనుమకొండలోని ప్రభుత్వ ఐటిఐ లలో నిర్మిస్తున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాల పనులను త్వరగా పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శుక్రవారం ములుగు రోడ్లని రెండు ప్రభుత్వ ఐటిఐ లను సందర్శించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు ప్రభుత్వ ఐటిఐ లను ఉన్నతీకరించడానికి ఆధునిక వర్క్ షాపులు, కొత్త యంత్రాలు, పరికరాలు...