అక్షరశక్తి హనుమకొండ: విద్యుత్తును అవసరం ఉన్నంత వరకు వాడుకొని, అనవసరంగా వాడకుండా ఉండటమే విద్యుత్తును ఉత్పత్తి చేసినంత విలువని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శుక్రవారం ప్రభుత్వ మర్కాజి ఉన్నత పాఠశాలలో హిటాచి ఎనర్జీ కంపెనీ వారు సామాజిక బాధ్యత లో భాగంగా ఏర్పాటుచేసిన సోలార్ పవర్ సిస్టమును ప్రారంభించి, కలెక్టర్ మాట్లాడుతూ...